ఏపీలో నేటి నుంచి 2 రోజులపాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్
నేడు ఉదయం 10:30కి సీఎం చంద్రబాబు ప్రసంగం
తొలిరోజు స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల అమలు..
జిల్లాలవారీ లక్ష్యాలపై సమీక్ష
రెండో రోజు ప్రజారోగ్యం, సంక్షేమ పథకాల అమలు..
రెవెన్యూ, వేసవిలో తాగునీటి ప్రణాళికలపై చర్చ
రేపు సాయంత్రం శాంతిభద్రతలపై ప్రత్యేక సెషన్



